అంతర్జాతీయం

కొవిడ్‌ మాదిరి

చైనాలో కొత్త వైరస్‌ గుర్తింపు బీజింగ్‌(జనంసాక్షి): చైనాలో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. …

నా దెబ్బకు బ్రిక్స్‌ కూటమి బెంబేలెత్తింది

` సుంకాలు విధిస్తామనగానే చెల్లాచెదురయ్యారు ` ట్రంప్‌ వ్యంగ్యాస్త్రాలు న్యూయార్క్‌(జనంసాక్షి):బ్రిక్స్‌ కూటమి పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా అదే తరహాలో …

సౌరశక్తితో నడిచే పేటీఎం సౌండ్‌ బాక్స్‌

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం) మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’.. సోలార్‌ సౌండ్‌బాక్స్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌లో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే సౌండ్‌ బాక్స్‌ను తీసుకొచ్చింది. తక్కువ సూర్యకాంతితో …

దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తాం : కాశ్‌ పటేల్‌

 అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్‌ కాశ్‌ పటేల్‌ నియామకాన్ని గురువారం సెనెట్‌ ఆమోదించింది. ఈ నేపథ్యంలో కాశ్‌ …

టన్నుల కొద్దీ పుత్తడి రవాణా

లండన్ నుంచి రూ.వందల కోట్ల విలువైన బంగారం (Gold) తరలిపోతోంది. అదంతా అమెరికా బ్యాంకుల్లో పోగవుతోంది. అమెరికా మిత్రులైన ఐరోపా దేశాలపైనా సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ …

రన్ వే పై విమానం బోల్తా

టొరంటో: కెనడాలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. టొరంటో పియర్సన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు …

మరో ముగ్గురు బందీలు విడుదల

` రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించిన హమాస్‌ గాజా(జనంసాక్షి):గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు బందీలను విడుదల చేసి శనివారం హమాస్‌ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్‌ …

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

` అందుకు ఇదే సరైన సమయం: మోదీ ` ఇండియా ఫ్రాన్స్‌ సీఈవో ఫోరంలో మోదీ పారిస్‌(జనంసాక్షి):2047 నాటికి దేశం వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో.. …

గాజాను స్వాధీనం చేసుకుంటాం

` ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా కొనాల్సిన అవసరంలేదు ` ట్రంప్‌ పునరుద్ఘాటన న్యూయార్క్‌(జనంసాక్షి):గాజాను స్వాధీనం చేసుకొని, తిరిగి నిర్మిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. …

ఏఐతో ఉద్యోగాలు పోవు

` అలాంటి పుకార్లు నమ్మొద్దు ` ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ పారిస్‌ (జనంసాక్షి): కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో దేశాలన్నీ ఐక్యంగా …