కరీంనగర్

బాధిత కుటుంబాలను పరామర్శించిన శ్రీను బాబు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు మాచిడి రవితేజ అత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి …

ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలి

మంథని,(జనంసాక్షి) : జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గం పర్యాటక ప్రాంతానికి వచ్చిన టూరిస్టులపై జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు …

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య : దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, (జనంసాక్షి) : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు అన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి …

పెండింగ్ సాధా బైనామా దరఖాస్తులకు భూ భారతి తో పరిష్కారం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మంథని, (జనంసాక్షి) : నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి తో పెండింగ్ సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష …

పిడుగుపాటుకు పత్తి లోడు లారీ దగ్ధం

నేరేడుచర్ల (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులు,పిడుగులతో కూడిన వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో మండలంలోని చిల్లేపల్లి గ్రామం వద్ద …

352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : మంథని,ముత్తారం, కమాన్ పూర్, రామగిరి, పాలకుర్తి మండలాలకు కోటి 30 లక్షల విలువచేసే 352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి దుద్దిళ్ళ …

కాటమయ్య రక్షా కవచ్ కిట్ పై శిక్షణ

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ …

మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మర్రిగూడ, (జనంసాక్షి): 30 పడుకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, మర్రిగూడ మండలంలోని 30 పడుకల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం నల్లగొండ జిల్లా …

పారిశుద్ధ్య కార్మికులకు చొక్కాల పంపిణీ

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామ్రాట్ రాజేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ …

తండా నివాసి సమ్మక్క ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంథని నియోజక వర్గం పరిధిలోని కాటారం మండలం, …

తాజావార్తలు