Cover Story

కేబినెట్‌ కీలక నిర్ణయాలు

` 201కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి పచ్చజెండా ` చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్‌ రింగ్‌రోడ్డు ` నేటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుంది ` బనకచర్ల …

ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు తప్పదా? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా వారాంతంలో జరిపిన దాడుల అనంతరం, ఆ దేశంలో ప్రభుత్వ మార్పు (రెజీమ్ …

‘హర్మూజ్‌ జలసంధి’ మూసివేత

` ఇరాన్‌ కీలక నిర్ణయం ` అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిచర్యలు ` భద్రతా కౌన్సిల్‌ చేతిలో తుది నిర్ణయం! ` ప్రపంచదేశాలకు తీవ్ర విఘాతం.. భారత్‌ …

డేంజర్‌లో మీ పాస్‌వర్డ్‌లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!

డేటా లీక్‌ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. తాజాగా ఇంటర్నెట్‌ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌ వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు …

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ కూడా బర్త్ డే …

బనకచర్ల ఆపండి

` ఆంధ్రా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు ` కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్‌కు సీఎం రేవంత్‌ , మంత్రి ఉత్తమ్‌ ఫిర్యాదు ` ప్రాజెక్టు అంశంలో అభ్యంతరాలను వివరించాం ` …

అహ్మదాబాద్ విమాన దుర్ఘటన.. సారీ చెప్పిన‌ టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్

అహ్మదాబాద్ (జనంసాక్షి): అహ్మదాబాద్‌లో గత గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలిన దురదృష్టకర సంఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. …

యూకేకి బయల్దేరిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం …

 మేం బనకచర్లకు ఒప్పుకోవాలంటే కృష్ణాలో 500.. గోదావరిలో 1000 టీఎంసీలకు ఎన్‌వోసీ ఇవ్వండి

` ప్రాజెక్టు అంకురార్పణ చేసింది కేసీఆర్‌, జగన్‌లే ` రాయలసీమకు గోదావరి జలాల తరలింపు ఆనాడే చర్చించుకున్నారు ` ఈ విషయమై కేసీఆర్‌ ఆనాడే ఒప్పుకొని సంతకం …

పాకిస్థాన్‌లో రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్

పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌  మరోసారి ప్రమాదానికి గురైంది. సింధ్‌ ప్రావిన్స్‌ లోని జకోబాబాద్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న …

తాజావార్తలు