Cover Story

 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

` మోదీ, కేసీఆర్‌, నా పాలనపై చర్చిద్దామా! ` కేసీఆర్‌, కిషన్‌ రెడ్డిలకు సీఎం రేవంత్‌ బహిరంగ సవాల్‌ ` పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టిన ఘనత కెసిఆర్‌దే …

ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో తొక్కిస‌లాట..

18 మంది మృతి ప‌లువురు తీవ్రంగా గాయ‌లు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో కుంభమేళా కు వెళ్లే ప్రయాణికులు …

బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీవర్గీకరణ బిల్లు

` కులగణనకు చట్టబద్ధత ` దేశానికి రోడ్‌మ్యాప్‌ కానున్న సర్వే ` ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం ` రాహుల్‌ గాంధీ చెప్పింది నేను కచ్చితంగా …

హైదరాబాద్‌ గడ్డపై మైక్రోసాఫ్ట్‌ కొత్తక్యాంపస్‌

` నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ` ఒకేసారి 2500 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించడానికి అవకాశం ` రూ.15 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన …

మరోసారి కులగణన

` సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ` 16నుంచి 28 వరకు మళ్లీ నిర్వహిస్తాం ` ఎన్యూమరేటర్లకు వివరాలు అందజేయాలి ` రాష్ట్ర జనాభా లెక్కల్లోకి …

వర్గీకరణలో సీఎం కమిట్‌మెంట్‌ గొప్పది

` అభినందించిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ `  ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించండి ` సీఎం రేవంత్‌కు ఎమ్మార్పీఎస్‌ నాయకుల వినతి ` …

అమ్మాయిలు అదరగొట్టారు

అండర్‌ 19 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా టీమ్‌ఇండియా డిఫెండిరగ్‌ ఛాంపియన్‌గా భారత్‌ ఫైనల్‌లో అడుగు పెట్టిన భారత్‌ అక్కడా అదరగొట్టింది. రెండోసారి విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాను …

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …

దావోస్‌ పెట్టుబడులు మన సర్కారు సాధించిన ఘనవిజయం

` విపక్షాల దుష్ప్రచారం ప్రజలు నమ్మరు ` తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ` దావోస్‌ ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు …

పథకాల అమలు షురూ..

` రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం ` 4,41,911 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి …