వార్తలు

ముంబ‌యి టు లండన్‌.. 3గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమానయాన మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమానాలు తమ ప్రయాణాలను అర్ధాంతరంగా …

విమాన ప్రమాదం: దర్యాప్తు కోసం భారత్ వస్తున్న బ్రిటన్ సంస్థ

అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. …

హసీనాను అప్పగించాలని అడిగితే మోదీ ఏం చెప్పారంటే..: మహమ్మద్ యూనస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించే …

రాజోలి ఎస్ఐపై వేటు

ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులపై అత్యుత్సాహం బాధ్యతల నుంచి తప్పిస్తూ పోలీస్ అధికారుల చర్యలు రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ …

మోడీ సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

` కాంగ్రెస్‌ పెద్దల దిశానిర్దేశం ` కర్నాటక, తెలంగాణ ముఖ్య నేతలతో ఖర్గే, రాహుల్‌ భేటీ ` భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘ సమాలోచనలు ` కులగణన విషయంలోనూ …

పిఠాపురంలో నిరుద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ .. అది ఏమిటంటే..?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త తెలిపారు. పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు …

హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు

హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ …

నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరుతుండగా ఈ …

.అమెరికాలో మిన్నంటిన నిరసనలు

` లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తతలు.. ` నిరసనకారుకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు ` ఆందోళనకారులను కట్టడి చేయడంలో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ గవర్నర్లు విఫలమయ్యారని ఆగ్రహం ` …

పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దుచేయండి

ప్రజల అభిప్రాయాలను పరిగణించి గౌరవించండి ఇథనాల్‌ పాలసీ విషయంలో ప్రభుత్వం సమీక్షించాలి రైతులపై హత్యాయత్నం కేసులు సహా అన్ని కేసులను ఉపసంహరించాలి ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, పలు ప్రజాసంఘాల …

తాజావార్తలు