వార్తలు

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల్సిన 18 విమానాలు ర‌ద్దు

        “అక్టోబర్ 28 (జనం సాక్షి )హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల్సిన 18 విమానాలు ర‌ద్దు అయ్యాయి. శంషాబాద్ …

కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం

        “జనం సాక్షినర్సాపూర్, అక్టోబర్ 28 : భారీ వర్షాలు కురుస్తూ వరి ధాన్యం నీటిపాలైతున్నా ప్రభుత్వం, అధికారులకు మాత్రం చీమకుట్టినట్టు కూడా …

పసిడి పరుగులకు బ్రేక్‌.. భారీగా తగ్గిన ధరలు

        అక్టోబర్27 (జనం సాక్షి )!కొండెక్కిన బంగారం ధరలు ప్రస్తుతం కొండదిగుతున్నాయి. గతవారంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తిరోగమనబాట పట్టింది. నేడు …

సీలింగ్ ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య!

          రాయికల్ అక్టోబర్26 (జనం సాక్షి )!రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన దొడిమెళ్ళ మనోజ భర్త సుధాకర్ 27 సంవత్సరాలు …

70 మంది ప్రయాణికులతో వెళ్తూ మంటల్లో చిక్కుకున్న మరో బస్సు

        అక్టోబర్26 “జనం సాక్షి  ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు మంటల్లో చిక్కుకుని 20 మంది మరణించిన ఘటనను మరువకముందే …

బస్సు ప్రమాద ఘటనపై డీజీపీతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్

హైదరాబాద్ (జనంసాక్షి) : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి

` త్వరలో సుంకాలు తగ్గించే యోచన వాషింగ్టన్‌(జనంసాక్షి):సుంకాలను తగ్గించేందుకు భారత్‌ అమెరికాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందానికి భారత్‌`అమెరికాలు చాలా …

పసిడి ధరలు పతనం

` ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గుదల ` అదే బాటలో వెండి హైదరాబాద్‌(జనంసాక్షి): రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో …

హెచ్‌1బీ వీసాలకు స్వల్ప ఊరట

` ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారికి ఫీజు మినహాయింపు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే వారికి ఊరట. హెచ్‌-1బీ వీసా ఫీజు విషయంపై ఆ దేశంలో …

విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!

        హైదరాబాద్ (జనంసాక్షి) : మరికొన్ని రోజుల్లో జరగబోయే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తున్నాయి. సాక్షి దినపత్రిక రెసిడెంట్ …