వార్తలు

కారు డోర్ లాక్.. ఇద్దరు చిన్నారులు మృతి

చేవెళ్ల (జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరి …

ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్ (జనంసాక్షి): ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను …

సుడాన్‌లో పారామిలిటరీ బలగాల దాడి..

` 100 మందికి పైగా మృతి నార్త్‌డార్ఫర్‌(జనంసాక్షి):ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు దాడికి పాల్పడ్డాయి. పశ్చిమ సూడాన్‌లోని నార్త్‌ డార్ఫర్‌లోని రెండు …

పండగ వేళ ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా..

` సుమీ నగరంపై క్షిపణుల దాడి ` ఘటనలో 20 మందికిపైగా మృతి కీవ్‌(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడిరది. సుమీ నగరంపై జరిపిన క్షిపణుల దాడిలో …

డెడ్‌లైన్‌.. 30రోజులే..

` గడవు దాటితే కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించుకోవాలి ` లేకుంటే వెంటనే అమెరికాను వీడండి ` ఉల్లంఘిస్తే జైలు,జరిమాన తప్పదు ` …

సుంకాలపై ట్రంప్‌ కీలక నిర్ణయం..

` టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు ` దీంతో వినియోగదారులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌ వంటి దిగ్గజ సంస్థలకు భారీ ఊరట వాషింగ్టన్‌(జనంసాక్షి): సుంకాలపై …

ఇంతోనే ఎంతో మార్పు

` భారత్‌కు చైనా స్నేహ హస్తం ` 85వేల వీసాలు ఇచ్చిన డ్రాగన్‌ ` భారత స్నేహితులకు స్వాగతమంటూ పోస్ట్‌ బీజింగ్‌(జనంసాక్షి): సరిహద్దు విషయంలో భారత్‌-చైనా మధ్య …

బెంగాల్లో వక్ఫ్‌ చట్టం అమలుచేయం

` నిరసనల నేపథ్యంలో స్పష్టం చేసిన సీఎం మమత కోల్‌కతా(జనంసాక్షి):వక్ఫ్‌ సవరణ చట్టం పశ్చిమ బెంగాల్‌లో అమలు కాదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం విస్పష్టంగా ప్రకటించారు. …

పద్మశ్రీ వనజీవి రామయ్య ఇకలేరు

` గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ గుండెపోటుతో మృతి ` కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు ` సీఎం రేవంత్‌రెడ్డి, …

తమిళనాడు సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

` గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో ఉన్న బిల్లులను చట్టాలుగా చేసిన సీఎం స్టాలిన్‌ ` చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే 10 చట్టాలను నోటిఫై …