వార్తలు

అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం

కొత్త పార్టీ ‘ది అమెరికా పార్టీ’ని ప్రకటించిన మస్క్‌ అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని వెల్లడి వాషింగ్టన్‌(జనంసాక్షి): వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ …

హిమాచల్‌ ప్రదేశ్‌లో రెడ్‌అలర్ట్‌

` హెచ్చరిక జారీ చేసిన అధికారులు ` కొనసాగుతున్న వర్ష బీభత్సం ` భారీ వరదల ధాటికి అల్లకల్లోలంగా రాష్ట్రం ` 75కు చేరిన మృతులు ` …

కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి

` ఇక్కడికి వచ్చి చదువును వదిలేయడం.. క్యాంపస్‌లను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదు ` విద్యార్థి వీసా దరఖాస్తులను ప్రారంభించి అగ్రరాజ్యం వాషింగ్టన్‌(జనంసాక్షి):విదేశీ విద్యార్థులు చదువుకొనేందుకు వీసా …

మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం

` దేశంలో 2500 పార్టీలున్నాయి :మోదీ ` విస్తుపోయిన ఘనా ఎంపీలు ` ప్రధాని మోడీకి ఘనా అత్యున్నత పురస్కారం ` రాబోయే ఐదేళ్లలో ఇరుదేశాల మధ్య …

యువకుడిపై మూకుమ్మడి దాడి..!

ఆర్మూర్, జులై 3 ( జనం సాక్షి) : ఆర్మూర్ పట్టణంలోని ఒక యువకుడిపై మూకుమ్మడి దాడి పలువురిని కలచివేస్తుంది.దాడి చేసి లక్ష ఖర్చు పెడితే ఖేల్ …

జగన్నాథ యాత్రలో అపశృతి

` తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. 50 మందికిపైగా గాయాలు ` దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ.. ` కలెక్టర్‌, ఎస్పీలపై బదిలీ వేటు పూరీ(జనంసాక్షి):ఒడిశాలోని పూరీ జగన్నాథ …

తొలి అడుగు వేశాం

` అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లాతో ప్రభాని మోదీ సంభాషణ ` ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తోందని, ఒక్క రోజులో 16 …

విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!

అహ్మదాబాద్‌ ( జనం సాక్షి) : అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం పై టాటా గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక …

విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు

విజయవాడ( జనం సాక్షి):ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా రూ. 2 లక్షల …

పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురుదెబ్బ.. మరో కేసులో ఊరట

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో …