వార్తలు

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిందే

        సెప్టెంబర్ 24 (జనంసాక్షి) హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిందేన‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో …

ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్‌ బాలుడి సాహసం

` విమానం ల్యాండిరగ్‌ గేర్‌ పట్టుకుని ఢల్లీికి వచ్చిన బాలుడు న్యూఢల్లీి(జనంసాక్షి):‘విపత్కర పరిస్థితులనుంచి ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి. బతికి బట్ట కట్టాలి’’ ఈ ఆరాటానికి నియమాలు, కట్టుబాట్లు …

కోల్‌కతాను ముంచెత్తిన భారీ వర్షాలు

` విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు, వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి ` పలు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం కోల్‌కతా(జనంసాక్షి):ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కోల్‌కతాను …

అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..

` మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ` పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటులు, దర్శకులకు పురస్కారాలు అందజేత …

కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్‌

పన్నూకు అత్యంత సన్నిహితుడుగా పేరు న్యూఢల్లీి(జనంసాక్షి):ఖలిస్థానీ ఉగ్రవాది ఇందజ్రీత్‌ సింగ్‌గోసల్‌ కెనడాలో అరెస్టయ్యాడు. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే వేర్పాటు-వాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గుర్‌పత్వంత్‌ సింగ్‌ …

స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి

` దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ` ‘జీఎస్టీ పొదుపు ఉత్సవం’ మొదలైంది ` అన్ని వర్గాల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది ` శ్లాబుల తగ్గింపుతో ఆర్థిక …

సూత్రప్రాయంగా.. సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు ఛత్తీస్‌గఢ్‌ అంగీకారం!

` ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ` ప్రాజెక్టు నిర్మాణానికి నిరభ్యంతర పత్రం జారీ చేయాలని వినతి ` ముంపు ప్రాంతాలకు పరిహారం, …

అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో ..

మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యానారాయణ రెడ్డి మృతి ` నారాయణపూర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు ` ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు …

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి ముంబై(జనంసాక్షి):మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రత బలగాలు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు …

పాక్‌ అణుబెదరింపులకు తలొగ్గం

` ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా చాటాం ` మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని మోడీ భోపాల్‌(జనంసాక్షి): నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని …