వార్తలు

మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం

          హవాయ, సెప్టెంబర్04 (జనంసాక్షి) : అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయలో అగ్నిపర్వతం బద్ధలైంది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో …

మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం

సెప్టెంబర్04(జనం సాక్షిఅమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయలో అగ్నిపర్వతం  బద్ధలైంది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన ‘కిలోవేయ’  మరోసారి విస్ఫోటనం చెందింది. దాని నుంచి పెద్ద …

మరో యువతితో భర్త వివాహేతర సంబంధం

,సెప్టెంబర్02,(జనం సాక్షి)వరకట్న వేధింపులతోఆత్మహత్య ఘటనలు ఇటీవలే పెరిగిపోయాయి. అధిక కట్నం కోసం వేధింపులు తాళలేక ఇటీవలే నోయిడా, బెంగళూరు నగరాల్లో గర్భిణిలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. …

యూరియా సరఫరాలో గందరగోళం

          సెప్టెంబర్02,(జనం సాక్షి) కాంగ్రెస్‌ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బస్తా యూరియా కోసం రోజంతా పడుగాపులు పడాల్సిన దుస్థితి రాష్ట్రంలో …

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన తహసిల్దార్

        పిట్లం,సెప్టెంబర్02,(జనం సాక్షి) వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల తహసిల్దార్ రాజ నరేందర్ గౌడ్ తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ …

మానేరులో గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం

          గంభీరావుపేట, సెప్టెంబర్ 02(జనం సాక్షి): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి సీఎం …

ముందే చెప్పిన జనంసాక్షి.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్

హైదరాబాద్ (జనంసాక్షి) : బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ …

తెలంగాణ పౌర సమాజం తరపున ఎంపీలకు లేఖలు రాస్తాం

ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యక్తికి, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ పార్టీ వాళ్లకే ఓటు వేయాలనే నిబంధన ఎక్కడా లేదు విలువలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఓటు వేయండి జస్టిస్‌ …

మానిక్యాపూర్‌లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు

భీమదేవరపల్లి:ఆగస్టు 01(జనం సాక్షి)వర్షాకాలం సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని వంగర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రూబీనా అన్నారు.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మానిక్యాపూర్ గ్రామంలో …

పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే

సెప్టెంబర్ 1(జనం సాక్షి)  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడు ఆనందంగానే ఉంటుందని ప్రధాని మోదీ  అన్నారు. చైనా పోర్టు నగరం తియాన్‌జిన్‌లో జరుగుతున్న షాంఘై …