వార్తలు

జూన్‌ 2న  మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని ప్రజాదర్బార్‌లో ‘స్కై’ వినతి

హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆరు దశాబ్దాలకుపైగా అలుపెరగని పోరు జరిగిందని, ఈ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలకు సిద్ధపడితేనే రాష్ట్రం …

బీఎస్పీ పార్టీకి పూర్ణచందర్‌ రావు రాజీనామా

హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) : బహుజన్‌ సమాజ్‌ పార్టీకి మరో కీలక నేత, రిటైర్డ్‌ డీజీపీ డాక్టర్‌ జె పూర్ణచందర్‌ రావు ఐపీఎస్‌ రాజీనామా చేశారు. పార్టీలో …

పాక్‌ను లొంగదీసుకున్నాం:మోదీ

` ఏప్రిల్‌ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం ` సిందూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్‌ సిందూర్‌తో జవాబిచ్చాం ` పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు …

మునీర్ కుటుంబానికి అండగా ఉంటాం : ఐజేయు, టీయుడబ్ల్యూజే

హైదరాబాద్, మే 20 (జనంసాక్షి) : సీనియర్ పాత్రికేయుడు, ప్రజాస్వామికవాది, తెలంగాణ ఉద్యమకారుడు మునీర్ హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడం బాధాకరమని, ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని …

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు

` ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు ` వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు ` తుది తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు ` …

మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి

` ముందే సమాచారమున్నా ఎందుకు భద్రత కల్పించలేదు..? ` కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు న్యూఢల్లీి(జనంసాక్షి):పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ …

నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌

` అన్ని రాష్ట్రాల్లోని 244 జిల్లాల్లో నిర్వహణ ` విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, జనావాస ప్రాంతాల్లో శిక్షణ ` భద్రతా సన్నద్ధతపై,అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై పౌరులకు …

కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లా బ్యూరో ఏప్రిల్ 27 (జనం సాక్షి) : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన …

ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా

ఇరాన్‌లోని అతిపెద్ద వాణిజ్య ఓడరేవు షాహిద్ రజాయీలో శనివారం సంభవించిన భారీ పేలుడు, దాని తర్వాత చెలరేగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు …

కస్తూరి రంగన్‌కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం …