కామారెడ్డి
బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్ పోచారం దంపతులు
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
కామారెడ్డి లో ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
తాజావార్తలు
- ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ గాదరి కిశోర్ కుమార్ గారి దంపతులు.
- ముదిరాజ్ బిడ్డ నీలం మధును గెలిపించండి
- సోనియా రుణం తీర్చుకుందాం
- కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు : శివగౌనీ పెంటగౌడ్
- క్యామ మల్లేష్ ను గెలిపించండి. సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు..గంగం సతీష్ రెడ్డి
- వారాంతపు సంతలో చేతి గుర్తు ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగులతో వినూత్న ప్రచారం
- ఓటర్ లో చైతన్యాన్ని పెంపొందించేందుకే బైక్ ర్యాలీ……
- కారు గుర్తుకు ఓటువేసి వెంకట్రాం రెడ్డి ని గెలిపించండి
- ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకోవాలి.
- కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ …
- మరిన్ని వార్తలు