Featured News

.‘తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌’ పీవీ సతీశ్‌ ఇక లేరు

హైదరాబాద్‌(జనంసాక్షి):  దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వ్యవస్థాపకులు, అందరూ ‘మిల్లెట్‌ మ్యాన్‌’గా పిలిచే పీవీ సతీశ్‌ (77) కన్నుమూశారు.మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత 3 వారాలుగా హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. పాత పంటల పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు కృషిచేసి చిరుధాన్యాల సూరీడుగా సతీశ్‌ మంచి గుర్తింపు పొందారు. … వివరాలు

ఢల్లీి చేరుకున్న కవిత

` నేటి ఈడీ విచారణపై సస్పెన్స్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీకి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు.ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. దిల్లీ మద్యం కేసులో నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసిన విషయం … వివరాలు

వుహాన్‌ కుక్కల నుంచి మనుషులకు సోకిన కరోనా?

` నిర్దారించిన శాస్త్రవేత్తల బృందం న్యూయార్క్‌(జనంసాక్షి):చైనాలోని వుహాన్‌ చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్‌ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్‌ కారక సార్స్‌కోవ్‌`2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.దీన్నిబట్టి కొవిడ్‌ కారక కరోనా వైరస్‌ ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించినది కాదనీ, అది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చని వారు భావిస్తున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ … వివరాలు

(టీఎస్‌పీఎస్సీపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం)

హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఐటీ, పురపాలక వాఖ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పేపర్‌ లీకేజీ, పరీక్షల నిర్వహణ, … వివరాలు

ఈడి బీడీలకుభయపడేది లేదు

ఏంపీక్కుంటారో పీక్కోండి పిట్లo బహిరంగ సభలో కేటిర్ సవాల్ కామారెడ్డి బ్యూరో,మార్చి15, (జనంసాక్షి), ఈడి బీడిలకు భయపడేది లేదని, ఏం పీక్కుంటారో పీక్కోoడని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, మున్సిపాలిటీ శాఖామాత్యులు కేటిఆర్ అన్నారు.ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రము లో 25 కోట్లతో మంజీర నది పైన నిర్మించిన హై … వివరాలు

ఎమ్మెల్యే షిండే జనంసాక్షి కాలెండర్ ఆవిష్కరణ

బిచ్కుంద మార్చి 04 (జనంసాక్షి) తెలంగాణ స్వరాష్ట్ర సమరయోధ పత్రిక జనంసాక్షి 2023 కాలెండర్ ను కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శనివారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజములో … వివరాలు

డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):డాక్టర్ ప్రీతి నాయక్ ఆత్మహత్యకు కారకులైన నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూర శకుంతల గౌడ్, ప్రమీల డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతినాయక్ కి నివాళులు అర్పిస్తూ కొత్త బస్టాండ్ నుండి … వివరాలు

గ్యాస్ సిలిండర్ ధర వెంటనే తగ్గించాలి: బీఆర్ఎస్

ధర్మపురి గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనగా ధర్మపురి నియోజకవర్గం లో నిర్వహించిన ధర్నాలు పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్న  BjP ప్రభ్యత్వం…వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ధర్మపురి నియోజకవర్గం లోని నిర్వహించిన ధర్నా, ఆందోళనలు ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీని మహిళలు వెంటనే గద్దెదించాలి కార్పోరేట్ సంస్థలకు దోచి పెట్టేందుకే … వివరాలు

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై బిఆర్ఎస్ శ్రేణుల నిరసన

జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు కొల్చారం మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్లు పక్కనపెట్టి కట్టెల పొయ్యి పై వంట చేస్తూ నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం సామాన్యుని బతకలేని … వివరాలు

పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం: మంత్రి తలసాని

హైదరాబాద్‌: నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలను అదుపుచేయడంలో విఫలమైన ప్రధాని మోదీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా … వివరాలు