Featured News

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు గవర్నర్‌ కావొచ్చు..

తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్సీలు కావొద్దా..? ` తమిళిసై చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు ` రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ` ఆది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె …

మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జీలు

` గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మారిన నది ` అక్టోబర్‌ చివరికల్లా నీటి శుద్దీకరణ పనులు పూర్తి:మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ (జనంసాక్షి): మూసీ, ఈసీపై …

తీరు మారని గవర్నర్‌

` నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లు తిరస్కరణ హైదరాబాద్‌(జనంసాక్షి): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మరో షాక్‌ ఇచ్చారు. మంత్రి మండలి సిఫారసు చేసిన నామినేటెడ్‌ …

ఎమ్మెల్సీ అభ్యర్థులు తగిన అర్హతల్లేవ్‌ : తమిళి సై

హైదరాబాద్‌ : నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ తిరస్కరించారు. నామినేటెడ్‌ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లను ఆమె …

వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళ నోట్లో మూత్రం

పట్నా : అప్పు కట్టినప్పటికీ.. అదనపు వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళను వివస్త్రను చేసి, ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఈ అనాగరిక ఘటన బిహార్ రాజధాని …

  రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 25 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి నేడు రెవెన్యూ డివిజన్ …

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు ప్రారంభం

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు ప్రారంభం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6,418 కోట్ల రూపాయలను కేటాయించిందని, మరో 31 రైల్వే స్టేషన్‌న్లను అభివృద్ధి చేస్తున్నట్లు …

మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం.

మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం. తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గపరిధిలోని అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల …

అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌ రావు

అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్‌ …

మూసీపై కనువిందు చేయనున్న పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

మూసీపై కనువిందు చేయనున్న పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం …