Featured News

ఎన్డీఎస్‌ఏ నివేదిక కాదది.. ఏన్డీఏ నివేదిక

` కేసీఆర్‌కు పేరు రావడం ఇష్టం లేకే కుట్రలు ` కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌(జనంసాక్షి):మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ అథారిటీ-) ఇచ్చిన నివేదికను ఎన్డీయే …

కాళేశ్వరం నోటీసుల నేపథ్యం..

తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌, హరీశ్‌ మంతనాలు గజ్వెల్‌(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు అందిన నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి …

యాసంగి పంటనష్టం మంజూరు

` నష్టపోయిన 5,528 ఎకరాలకు రూ. 51.52 కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ` పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర …

భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించిన ఫిలిప్పీన్స్

స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలూ ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్‌పోర్ట్‌తోపాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే. ఇందుకు ఎన్నో దరఖాస్తులు, ఆధారాలు సమర్పించాల్సి …

ఏ తరహా సమావేశానికి అయినా నేను సిద్ధమే

రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి . ఉక్రెయిన్ ఈశాన్య సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్ …

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది

` మూడు రోజుల్లో 900లకు పైగా డ్రోన్లతో దాడి చేసింది ` మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధం అవుతోందని నిఘా వర్గాలు తెలిపాయి: జెలెన్‌స్కీ కీవ్‌(జనంసాక్షి):రష్యా-ఉక్రెయిన్‌ …

ఐఎస్‌ఐ ఏజెంట్‌ మోతీరామ్‌ గూఢచర్యం..

ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే విధులు..! న్యూఢల్లీి(జనంసాక్షి):పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మోతీ రామ్‌ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడి …

హరియాణాలో విషాదం

` ఆగి ఉన్న కారులో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి ఆత్మహత్య ఛండీగఢ్‌(జనంసాక్షి):రోడ్డు పక్కన ఆగిఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడంతో హరియాణాలోని …

తెలంగాణకు ముగ్గురు హైకోర్టు జడ్జిల బదిలీ

` 11 హైకోర్టులకు చెందిన 21 మంది బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ఢల్లీి(జనంసాక్షి): 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం …

ఇరాన్‌ సుప్రీం లీడర్‌తో పాక్‌ ప్రధాని భేటీ

` దయాదితో భారత్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సమావేశానికి సంతరించుకున్న ప్రాధాన్యం టెహ్రాన్‌(జనంసాక్షి):దక్షిణాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి కోసం ఇరాన్‌ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ …