Featured News

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి వివేక్

జనసంద్రంగా మారిన హౌసింగ్ బోర్డు కాలనీ – అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని మంత్రి పిలుపు చుంచుపల్లి, జూలై 12(జనం సాక్షి) చుంచుపల్లి మండలం నందా తండా …

తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలి..

కల్వకుంట్ల కవిత పాపాలు కడుక్కొని రావాలి 56 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందే తెలంగాణలో జరిగే ప్రతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. ఖమ్మం ఎంపీగా …

అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది

` రేవంత్, రాహుల్ లకు గుణపాఠం చెపుదాం ` మాజీ మంత్రి కేటీఆర్ ` ఒక్క ఏడాది ఆగండి, కాంగ్రెస్ కు మిత్తితో చెల్లిద్దాం ` బీఆరఎస్ …

రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ఉదయంపూట నిర్వహించాలి

` మండుటెండల నేపథ్యంలో అధికారులచిT సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):మండుటెండల కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ …

బండి భగీరథ్‌పై అదనపు సెక్షన్లు

మరింత పకడ్బందీగా కేసు విచారణ హైదరాబాద్(జనంసాక్షి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై పోలీసులు మరో సెక్షన్ అదనంగా చేర్చారు. బీఎనఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను నమోదు చేశారు. …

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేపట్టండి

` వారానికి రెండు రోజులు ఈ పద్ధతిని అనుసరించండి ` అన్ని రాష్టాల హైకోర్టులకు సీజేఐ సూచనలు న్యూఢిల్లీ(జనంసాక్షి):అన్ని రాష్టాల హైకోర్టు సీజేలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమÖర్తి …

కేబీఆర్ పార్కు పరిధిలో చెట్లను నరకొద్దు ` సుప్రీం కోర్టు

హైదరాబాద్(జనంసాక్షి): నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం …

ఇంధనం, ఆవిష్కరణలు, సాంకేతికతలలో సహకారం

` మరింత పటిష్టంగా భారత్`నార్వే బంధం ` ఇరు దేశాల మధ్య గ్రీన్ స్టాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఏర్పాటు ` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోడీ కీలక …

ముందుంది మండేకాలం

` తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్ ` రానున్న 5 రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం ` అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఐఎండీ ` అధిక ఎండలతో పాటు, …

తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు

` విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ` ఇంజినీరింగ్‌లో 1,44,704, అగ్రికల్చర్`ఫార్మసీలో 84,954 మంది పరీక్ష రాసిన విద్యార్థులు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. …