జాతీయం

ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ కన్నుమూత

శ్రీనగర్‌(జనంసాక్షి):మ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌(79) కన్నుమూశారు. అతని ఎక్స్‌ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్‌ …

42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..

` ఢల్లీి చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు ` ధర్నాకు సంఫీుభావం తెలపనున్న రాహుల్‌ గాంధీ ఢల్లీి(జనంసాక్షి): …

శిబూసోరెన్‌ కన్నుమూత

` ఢల్లీిలో గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ` సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని న్యూఢల్లీి(జనంసాక్షి): రaార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ (81) …

భారత్‌, పాక్‌ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్‌లో మిలిటెన్సీ అంతం కాదు..

` ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర, వేర్పాటువాద కార్యకలాపాల విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు …

చైనా మన భూభాగం ఆక్రమించినా నిజమైన భారతీయుడు చెప్పడట!

` సుప్రీం వ్యాఖ్యలకు విస్తూపోయిన రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని …

కవిత భూక్‌ హడ్తాల్‌..

` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యం ` ఇందిరాపార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ` కోర్టు అనుమతి నిరాకరణతో విరమణ హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనంసాక్షి):ఎన్నికల్లో బీసీలకు …

ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు

` మా వద్ద ఆధారాలున్నాయి ` లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌ ` బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు ` మేము అధికారంలోకి వచ్చాక దేనినీ …

.బీహార్‌లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్‌..

` భాజపా కోసం ఈసీ ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. భాజపా కోసం …

భారత ఎకానమీ గురించి ట్రంప్‌ నిజమే చెప్పారు

` మన ఆర్థిక వ్యవస్థ డెడ్‌ ఎకానమీగా మారిందని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ` రాహుల్‌ గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ …

ఎన్‌ఐఏ ప్రాసిక్యూషన్‌ విఫలం

` నిర్దోషులుగా మాలేగావ్‌ నిందితులు ` ముంబయి ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ముంబయి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్‌ పేలుడు కేసులో ముంబయిలోని …