తలకొండపల్లిలో జిన్నింగ్ మిల్లు ప్రారంభం

మహబూబ్‌నగర్: జిల్లాలోని కల్వకుర్తి మండలం తలకొండపల్లిలో కాటన్ జిన్నింగ్ మిల్లు ప్రారంభమైంది. ఈ మిల్లును మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు.