జిల్లా వార్తలు

లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

* రోగులకు ప్రత్యేక వైద్య సేవలందించిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ప్రశాంతి * రూ. 100 కే నెలకు సరిపడా షుగర్, బీపీ మందుల పంపిణీ …

కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

జడ్చర్ల ముదిరాజ్ సంఘం జడ్చర్ల, సెప్టెంబర్ 4 (జనంసాక్షి): స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ మాజీ మేయర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయ …

సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ సీరియస్.. ప్రిన్సిపాల్ సస్పెన్షన్

సంగారెడ్డి, ఆగస్టు 31 (జనంసాక్షి) : మునిపల్లి మండలం బుదేరాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి. శైలజను సస్పెండ్ చేస్తూ జిల్లా …

తల్లి కిడ్నీ దానం చేసినా దక్కని ప్రాణం.. యువకుడి మృతి

కల్హేర్ ఆగస్టు 31(జనం సాక్షి ) సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన ఈర్ల సాయిలు అనే యువకుడు కిడ్నీ సంబంధిత …

ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

కోదాడ (జనంసాక్షి) : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్ నుంచి ఏలూరు …

వర్షం కురుస్తోంది.. వ్యాధులు పెరుగుతున్నాయి.. మరి జీహెచ్‌ఎంసీ ముందుచూపేది?

ఒక దోమ కాటు… ఒక కుటుంబం జీవితాన్నే మార్చగలదా? ఈ ప్రశ్న అతిశయోక్తి కాదు. ఉదయం ఆరోగ్యంగా పాఠశాలకు వెళ్లిన చిన్నారి సాయంత్రానికి అధిక జ్వరంతో ఆసుపత్రి …

అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలు స్వాధీనం

పోలీస్ అదుపులో నిందితుడు. పెద్దపల్లి ఆగస్ట్ 25(జనం సాక్షి): అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలను టాస్క్‌ఫోర్స్, పెద్దపల్లి రూరల్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. …

​గీతకార్మికుల పెన్షన్లకు తిరకాసులు..!

– ఏజెన్సీ చట్టాలతో గీత కార్మికులకు హరిగోసలు… – ఎంపీడీవోకు దరఖాస్తు ఫారాలను అందజేసిన గీత కార్మికులు… మంగపేట, ఆగస్టు 24(జనంసాక్షి) మంగపేట ​మండలంలో అన్ని వర్గాలకూ …

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

హైదరాబాద్ (జనంసాక్షి) : ఎ ఐ. కె. ఎస్. ఉపాధ్యక్షులు, సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. …

భక్తుల కల్పవల్లి.. శ్రీ బంగారు మైసమ్మ తల్లి

ఆగస్టు 30న బోనాల పండుగ మహోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవాలయ అభివృద్ధి కమిటీ పిలుపు జడ్చర్ల, ఆగస్టు 23 (జనంసాక్షి): నమ్మి కొలిచిన భక్తుల …