లారీ-కారు ఢీ: ముగ్గురు మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు మద్దూరు మండలం బెక్కల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.