ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారు అవగాహన సదస్సు మహమ్మదపూర్ లో బ్యాంక్ మేనేజర్ మహేశ్వర్ రెడ్డి

రాయికోడ్ మండలంలోని మహమ్మదపూర్ గ్రామంలో సర్పంచ్ సంగమేశ్వర్ అధ్యక్షతన బ్యాంక్ మిత్ర దుర్గయ్య సహకారం తో కళాబృందంచే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారు అవగాహన సదస్సు నిర్వయించడం జరిగింది. ముఖ్యాతితులు జిల్లానోడల్ ఆఫీసర్ చంద్రశేఖర్ , బ్యాంక్ మేనేజర్ మహేశ్వర్ రెడ్డి,ఐ ఆర్ ఐ ఎక్స్ జిల్లా ఇంచార్జి సంజీవులు, ప్రవీణ్,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులుబస్వరాజ్ పాటిల్,బ్యాంక్ సిబ్బంది ప్రశాంత్,సంతోష్,సమంత్,కరీం రాజారామ్,మారుతిరవు,వీఆర్వో సిద్దయ్య,ఫీల్డ్ అసిస్టెంట్ అంజి ,వీఓఏ సమాధాన,వీఆర్ఏ అశోక్ ,అనిల్ ,డ్వాక్రా మహిళలు రైతులు పాల్గొన్నారు.