మెదక్

రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు సీఎం చిత్రపడాన్ని పాలాభిషేకం

జనంసాక్షి తరిగొప్పుల న్యూస్ 04 జనగామ నియోజకవర్గ పరిధిలోని రైతుల పక్షాన రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు గాను తేలంగాణ రాష్ట్ర టి పి సి …

ఖమ్మంలో ఘనంగా సయ్యద్‌ బాషా జన్మదిన వేడుకలు

* ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ ఖమ్మం, జూలై 4, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర దూదేకుల/నూర్బాష్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్‌ షేక్‌ …

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సర్కారు లక్ష్యం..

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి.. జైనలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి జగిత్యాల జిల్లా జులై 04(జనంసాక్షి): ‌బడుగు బలహీన వర్గాల …

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

నిజామాబాద్, జూలై 04 : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం జనం సాక్షి వెంగల్ పాడ్, తిర్మన్ పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శనివారం జిల్లా …

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి

పర్వతగిరి, జూలై 04 (జనం సాక్షి) స్వాతంత్య్ర సంగ్రామ విప్లవ జ్యోతి, మన్యం వీరుడు, సాయుధ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పర్వతగిరి మండల …

యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): నిరుద్యోగ యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. సింగరేణి సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో భూపాలపల్లి పరిసర …

సకాలంలో వర్షాలు కురవాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు – అన్నసత్రం నిర్వహణ

సిరికొండ, జూలై 04 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నసత్రం ఏర్పాటు చేశారు. …

బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల సహకారం మరింత బలోపేతం కావాలి

బండారు దత్తాత్రేయ.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సమ్మిట్ సచివాలయం ప్రారంభం.. 14 నుంచి 16 వరకు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం (TUF) సమ్మిట్.. చైర్మన్ సుంకరి …

భూహక్కు సభకు పోలీసుల అడ్డుకట్ట.. ఉప్పల్ బాగాయత్‌లో భారీ బందోబస్తు

చెంగిచెర్లకు వేదిక మార్పు చేసినా అక్కడా పోలీసుల మోహరింపు టెంట్లు తొలగించిన పోలీసులు.. పలువురికి నిరోధక అరెస్టులు ఉప్పల్, జూలై 2 (జనం సాక్షి): ఉప్పల్ నియోజకవర్గ …

గంభీరావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా నిమ్మల తిరుపతి గౌడ్ నియామకం..

గంభీరావుపేట జూలై 02(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా బుధవారం రోజున టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ …

తాజావార్తలు