కళ్యాణ లక్ష్మి చెక్కుని అందజేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగిపేట ఆందోల్ మండల పరిధిలోని నేరడుగుంట గ్రామానికి చెందిన ఎరుకల దుర్గమ్మకు కళ్యాణ లక్ష్మి చెక్కుని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఫుడ్స్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి ఎంపీపీ బాలయ్య ఆందోల్ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య ఆయా గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు మున్సిపల్ కౌన్సిలర్లు టిఆర్ఎస్ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు