కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం

కాంగ్రెస్ పార్టీ కి కార్యకర్తలే బలం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు వెడ్మ బొజ్జు అన్నారు మంగళవారం కడం లో విలేకరుల సమావేశం లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహిoచారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిన్న డీసీసీ అధ్యక్షులు రామారావు పాటిల్ రాజీనామా పై స్పందిస్త్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయినా కార్యకర్తలు సంస్థగతంగా బలంగా ఉంది అని అన్నారు కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు అని వచ్చేది కాంగ్రెస్ అని అన్నారు తెరాస వైఫల్యాలపై త్వరలో నియోజకవర్గం లో పలు కార్యక్రమం లు ఉంటాయి అని అన్నారు ఈ కార్యక్రమం లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి మండల నాయకులు బి రమేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వాజీద్ ఖాన్  యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యాక్షులు ఆత్రం రాహుల్ మైనారిటీ అధ్యక్షులు బబ్లు యాదగిరి రహీం జగన్ రెడ్డి  దూత రాజేశ్వర్ దుల్లె వెంకటేష్ రమేష్ లింబన్న. కుమార్ శ్రీనివాస్ యమ్ రవి  రాజన్న బ్రహ్మచారి గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు