ఆదిలాబాద్

భీంగల్ పట్టణం కప్పల వాగులోకి వెంటనే నీటిని వదలండి

  👉 ప్రభుత్వానికి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి. 👉 21 ప్యాకేజీ ద్వారా మెంట్రాజ్ పల్లి నుండి భీంగల్ కప్పల వాగులోకి నీటిని …

విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ….హయత్‌నగర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ

హయత్‌నగర్, జూలై 23 (జనం సాక్షి) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ జరిపిన ఘటనను …

ఇందుగులలో యథేచ్ఛగా నల్లమట్టి అక్రమ తరలింపు

పోలీస్ స్టేషన్ ఎదురు నుంచే వెళ్తున్న భారీ టిప్పర్లు పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు అధికారుల తీరుపై వ్యక్తమవుతున్న తీవ్ర అనుమానాలు మాడుగులపల్లి జూలై 23 …

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు భూదాన్ పోచంపల్లి, జూలై 23 (జనం సాక్షి): దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో తొలి సంవత్సరం బీటెక్ విద్యార్థుల ఇండక్షన్ …

రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం

-మునిసిపల్ కమీషనర్ మురళీకృష్ణ రామకృష్ణాపూర్, జూలై 22(జనంసాక్షి): పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఆవులు, గేదెలను విచ్చలవిడిగా వదిలివేయడంపై క్యాతనపల్లి పురపాలక సంఘం కఠిన హెచ్చరిక …

ప్రేమ పేరుతో యువతిపై లైంగిక దాడి

మిడ్జిల్ జులై 22.( జనం సాక్షి) మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు పెళ్లి …

దాభా(బి) గ్రామ సర్పంచ్ పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు

బజార్హత్నూర్ /ఇచ్చోడ( జనం సాక్షి):- నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతూ పట్టుబడ్డ ఇచ్చోడ మండలం లోని దాభా(బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్ పై సస్పెన్షన్ ఆదిలాబాద్ జిల్లా …

బజార్ హత్నూర్ చందునాయక్ తండా లో కార్డన్ & సెర్చ్ తనిఖీలు…

బజార్హత్నూర్ జులై 22( జనం సాక్షి):- ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చందునాయక్ తండా (భూతాయ్)ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలనుసరం మంగళవారం …

పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం లో వస్తున్న బియ్యంలో పురుగులు

*సివిల్ సప్లై అధికారులకు , ఎమ్మార్వో ఫిర్యాదు చేసిన సర్పంచ్ చేర్యాల రాజు , హెచ్ఎం సుశాంత్ కుమార్ నంగునూర్, జూలై 21 (జనం సాక్షి)నంగునూరు మండలం …

సర్ ప్రక్రియ సాఫీగా సాగేలా సహాయ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలి

* నిజమైన ఓటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి  * కాంగ్రెస్ శ్రేణులకు ఉప్పల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పిలుపు ఉప్పల్ …

తాజావార్తలు