-->

ఆదిలాబాద్

ఊసరవెల్లిలు.. వారసులు ఎలా అవుతారు..?

 మంథని, (జనంసాక్షి) : తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఊసరవెల్లిలా పార్టీలు మారిన నాయకులు.. నేడు తామే నిజమైన రాజకీయ వారసులమని, కుటుంబ సభ్యులమని చెప్పుకోవడం …

కాంగ్రెస్ నాయకుల్లారా.. జర జాగ్రత్త..!

మంథని, (జనంసాక్షి) : అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా జర జాగ్రత్తగా ఉండండి. .!, అధిష్టానానికి దగ్గరగా ఉన్న, దగ్గరవుతున్న నాయకులను, నమ్మకస్తులను వారి నుంచి దూరం …

పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న శ్రీనుబాబు

కమాన్ పూర్ : మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలం లింగాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో …

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే..!

మంథని, (జనంసాక్షి) : త‌మ వైఫ‌ల్యాల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) క‌క్షాపూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి …

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె, పెంచికల్ పేట్, నాగారం, రొంపకుంట, గొల్లపల్లి, గుండారం, సుందిళ్ల, చందనాపూర్ గ్రామాల్లో పీ.ఏ.సీ.ఎస్ …

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా సిపిఐ …

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

మంథని, (జనంసాక్షి) : ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కమాన్ …

అభివృధ్ది పనులు పూర్తి చేయడంలో విఫలం

మంథని, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో అభివృధ్ది పనులు పూర్తి చేయడంలో మంత్రి పూర్తిగా విఫలం అయ్యారని మంథని …

స్వాతంత్ర సమరయోధుడు గడిపెల్లి రాములు విగ్రహ నిర్మాణ పనులకు భూమి చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ పరిధిలోని గంగాపురి క్రాస్ రోడ్ వద్ద స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ గడిపెల్లి రాములు విగ్రహ …

తహసిల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు

మంథని, (జనంసాక్షి) : ఈ వేసవి కాలంలో తాసిల్దార్ కార్యాలయంకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ఎం. వాసంతి …

తాజావార్తలు