కొండమల్లేపల్లి పట్టణంలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఆంజనేయ స్వాముల మహా పడిపూజ

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆదివారం నాడు  శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి పడిపూజ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి కి ప్రత్యేకంగా అలంకరించి,ప్రత్యేక పూజలు నిర్వహించారు. మద్దిమడుగు ఆంజనేయస్వామి పీఠాధిపతి జయరాం గురుస్వామి, బత్తుల పరమేష్ గురుస్వామి, శివయ్య చారి, గుండెబోయిన శ్రీనివాస్, భూతరాజు భరత్, బుడిగపాక జగన్ తదితరులు పాల్గొన్నారు.