పల్లెపల్లిన ముదిరాజ్ జెండా ఆవిష్కరణ

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నేర డి గుంట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండాను ఆవిష్కరించిన బోయిని శంకర్ అధ్యక్షులు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణతో ముదిరాజులందరు ఐక్యమత్యంతో ముందుకు పోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్లకు చేపల పెంపకానికి ఉచితంగా చేప పిల్లలు అందించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వం దేనిని అన్నారు ఉపాధ్యక్షుడిగాశంకరయ్య .. కార్యదర్శి పండరిడైరెక్టర్లు కృష్ణ సంగం యాదగిరి సంగమేశ్వర్ కోదండ కృష్ణ మోహిని విష్ణు కుమార్ శంకరయ్య అంజయ్య తదితరులు పాల్గొన్నారు