పోడు భూములపై గ్రామసభ

మూడు భూములలో ఎవరు ఎన్ని ఎకరాలలో కబ్జాలో ఉన్నారు వివరాలు సేకరించామని వారికి పట్టా సర్టిఫికెట్లు జారీ చేసి ఆలోచన ప్రభుత్వ పరిచయనాలను ఉందని డిఎల్పిఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు మండలంలోని కోనాయపల్లి గ్రామంలో పోడు భూములపై నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు కోనాయిపల్లి మల్కాపూర్ గ్రామాలలో జాతీయ ప్రతిజ్ఞ స్వచ్ఛతరన్ దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం గ్రామసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అడవి భూముల సర్వేలో భాగంగా ఎవరైతే రైతులు కాస్త కబ్జాలో ఉన్నారో వారికి పట్టా సర్టిఫికెట్లు జారీ చేసే కోణంలో గ్రామసభలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ శ్రీనివాసరావు, ఎంపీఓ, రమేష్, గ్రామ సర్పంచ్ కంకణాల పాండు, ఉప సర్పంచ్ ఉప్పరి రమ్య, సెక్రెటరీ అన్నపూర్ణ ఫారెస్ట్ అధికారులు, టిఆర్ఎస్ కార్యదర్శి పంజా ఆంజనేయులు గౌడ్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.