బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రామారావు పటేల్

ఇటీవల   భాజపా ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్  అయ్యన్నగారి భూమయ్య మాతృమూర్తి కీ.శే చిన్నమ్మ  స్వర్గస్తులయ్యారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు రామారావు పటేల్ మంగళవారం నిర్మల్ లోని తమ నివాసానికి వెళ్లి భూమయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. చిన్నమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాడ లోని తమ నివాసానికి వెళ్లి భూమయ్య గారిని కుటుంబ సభ్యులను పరామర్శించి,ఓదార్చారు.
 చిన్నమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజిమున్సిపాల్ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్లు బాలాజీ సూత్రవే,ఎంపిటిసి సభ్యులు, తదితరులు ఉన్నారు అదేవిధంగా పట్టణంలో ని పలువురు వివిధ పార్టీల నాయకులు కౌన్సిలర్లు, ఇమ్రాన్ ఉల్లాఖాన్, అజర్,పోశెట్టి. తదితరులు పరామర్శించారు.