బిజెపి భూత్ అధ్యక్షులు శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి కౌన్సిలర్.

మండల పరిధిలోని కంచన్ పల్లి గ్రామం లో బిజెపి  బూత్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ వదిన కొద్ది రోజుల క్రితం చనిపోవడంతో  వారి కుటుంభాన్ని బీజేపీ కౌన్సిలర్ రాజేందర్, వెల్మకన్న సర్పంచ్ రాజేందర్, సతీష్, క్రాంతి యువ మోర్చా  మండలం ఉపాధ్యక్షులు శ్రీశైలం లు పరామర్శించారు. అదే విధంగా వారి కుటుంబనికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ , రాజేందర్ లు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం తో పాటు పిల్లల చదువుకు అండగా ఉంటారని చెప్పడo జరిగింది.