బైంసాకుచేరిన కిరణ్ సెత్ సైకిల్ యాత్ర.

కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్రను ప్రారంభించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత,ఐఐటి ప్రొఫెసర్,స్పైక్ మసయ్ ఫౌండర్ కిరణ్ సేత్ నేడు బైంసాకు చేరుకున్నారు.సామాన్యంగా బ్రతుకు గొప్పగాఆలోచించు అనె మహాత్మాగాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,పర్యావరణాన్నిరక్షిస్తూ, ఆరోగ్యాన్ని కాపాకో0డి అంటూ తెలపడమే సైకిల్ యాత్ర ప్రత్యేకత.జనవరి 30 కల్లా కన్యాకుమారి చేరుకుంటానని తెలిపారు.