మాజీ ప్రధాని స్వర్గీయ ఇంద్ర గాంధీ జయంతి వేడుక సందర్భంగా

 రోజు స్వర్గీయ పట్లోల కిష్టారెడ్డి మాజీ
ఎమ్మెల్యే స్వగృహం లో సీనియర్ నేత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజిరెడ్డి చేతుల మీదుగా పూలమాల వేశి నివాళురపించిన డా. పట్లోల సంజీవ రెడ్డి పీసీసీ సభ్యులు భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ ఇంద్ర గాంధీ  జయంతి  వేడుక పురస్కరించుకొని డా పట్లోల సంజీవ రెడ్డి పీసీసీ సభ్యులు  స్వగృహంలో సీనియర్ కార్యకర్త బోజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు  చేతుల  పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ దారం శంకర్ సెట్,
  మాజి సర్పంచ్ ఈశ్వరప్ప, యాదవ్ రెడ్డి మాజీ సర్పంచ్,రాంచేందర్ మాజీ ఎంపీటీసీ,వెంకట్ నాయక్ మాజీ సర్పంచ్, రాజు సెట్, వెంకట్ రెడ్డి పి ఎసిసి మాజీ డైరెక్టర్… బి రాజు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు, శ్రీకాంత్ ఏసీ సెల్ అధ్యక్షులు ఖేడ్ అమృత్ ఎస్సి సెల్ అధ్యక్షులు మనూర్, కృష్ణ ఎస్ సి సెల్ అధ్యక్షులు,సాయిలు బీబీపేట్ కల్హర్ ఎస్ సి సెల్ అధ్యక్షులు, జ్ఞానేశ్వర్ పాటిల్ రైతు సంగం అధ్యక్షులు,సంగ్రమ్ నాయక్, కిషన్ నాయక్ బంజారా జిల్లా నాయకులు, నారాయన్ జాదవ్ ఎస్ టి సెల్ తాలూకా అధ్యక్షులు, సంజయ్ మాధవ, రాములు, భాధ్యా నాయక్,యూత్ నాయకులు, యాదయ్య, అల్లభాక్షి, గిరిధర్ నాయక్, కిషన్ నాయక్ జిల్లా నాయకులు,సంగు పటేల్, సంజయ్, కాంగ్రెస్ సీనియర్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నా.