ముదురుతున్న రాజకీయ విభేదాలు

ఆందోల్ సోమవారం ఆందోల్ మండలం సంగుపేట జాతీయ రహదారి ఉధృత వాతావరణం చోటు చేసుకుంది మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ బర్త్డే సందర్భంగా జోగిపేట మున్సిపాలిటీలో ర్యాలీగా నిర్వహించి హనుమాన్  దగ్గర భారీ ఏర్పాట్లు చేసి కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనసీమకు గజమాలతో ఘనంగా సన్మానించి సంగుపేట్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల మధ్య బర్త్డేలు నిర్వహించాలని  అనుకున్న తరుణంలో మంగళవారం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జన్మదిన వేడుకలు ఉండటంతో జాబ్ మేళా వాల్ పోస్టర్లను పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిరుడు దుర్గేష్ నేడు మల్లేశం లక్ష్మణ్ ముగ్గురు కలిసి పల్సర్ బైక్ పై వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగి బైకు దగ్ధం చేశారు మంగళవారం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జన్మదిన వేడుకలు ఉండడంతో జాబ్ మేళా వాల్ పోస్టులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి తీసుకుపోగా దాడి దిగిన వ్యక్తులను నాన్బెయిల్ వారిని చేయాలని రాష్ట్ర డిక్కీ సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు రాహుల్ కిరణ్ ఒక్కసారిగా టిఆర్ఎస్ కార్యకర్తలతో 161 రహదారిపై కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఒకరిపై ఒకరు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ రోహిత్ పై బైఠాయించారు పోలీసులు ప్రత్యేక తీసుకొని ఒకరికి ఒకరు సంబంధించిన తగ్గే లేదే లే అంటూ టిఆర్ఎస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పోరితిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విచక్షణ రైతంగ దాడి చేశారని తెరస బాధితులు అంటున్నారు తమపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు నమోదు చేసి నాన్బెల్ వారింటు చేయాలంటూ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య ఎంపిపి బాలయ్య ఆయా గ్రామాల నుంచి సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లుటిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని దామోదర్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఆయా మండలల నుంచి పోలీసు బలగాలతో తెప్పించికాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలను సద్గుమని చేశారు