మైనారిటీ బాలికల పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు

నారాయణఖేడ్ పట్టణంలోని మైనారిటీ బాలికల పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్  జన్మదినం సందర్భంగా మైనార్టీ పాఠశాల నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న నియోజకవర్గ  శాసనసభ్యులు  మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.