శ్రీకాంత్ చారి కి ఘనమైన నివాళులు టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నిరసన మెట్ల అశోక్

నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజ్ నందు టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా వారికి కాలేజ్ అధ్యాపక బృందంతో విద్యార్థులతో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి  నిరసన మెట్ల అశోక్ మాట్లాడుతూ శ్రీకాంతాచారి త్యాగం ఈ రాష్ట్రం సిద్ధించిందని ఆయన స్ఫూర్తి పటిమా ప్రతి విద్యార్థి  పునికి పుచ్చుకోవాలని ఆయన ఆత్మబలిదానాన్ని తెలంగాణ ప్రజానీకం మర్చిపోదని వారి త్యాగాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్జీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు అధ్యాపకులు విద్యార్థులు టిఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు