సంగారెడ్డి జిల్లా ఉద్రిక్తత..

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపురంలో ఉద్రేకత చోటు చేసుకుంది రీజినల్ రింగ్ రోడ్ సర్వే పనులను పరిశీలిస్తున్న బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సమాచారం లేకుండా సర్వే పనులు ఎలా చేస్తారని రైతులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న రైతులతో పాటు సిపిఐ, సిపిఎం, నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.