సంగెం ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానానికి 88 వారాలు కొనసాగుతూనే ఉంది

ఇచ్చోడ మండలంలోని అడేగమా గ్రామానికి చెందిన సంగెం సుదీర్ కుమార్ అడ్వాకెట్ గా ఎందరికో పేదవారికి అండగా ఉంటూ అందరి మన్ననలు పొందుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తు ప్రతి గుండెల్లో అయన చిరకాలం జనం గుండెల్లో గుర్తుగా నిలుచుండి పోయే దిశగా సేవలు చేస్తూ సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ప్రధాన కూడళ్ళలో నిరుపేదల కడుపు నింపేందుకు సంగెం చారిటబుల్ ట్రస్ట్ తన వంతు సేవను నిరంతరం కొనసాగిస్తు వస్తున్నారు ఆదివారం ఆదిలాబాద్ పట్టణ ప్రయాణ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించడం జరిగిందని అయన అన్నారు ఈ కార్యక్రమంలో కోర్టు ఉద్యోగి శ్రీ నికేష్ గారు పాల్గొని పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది నిర్వాహకులు సుధీర్ కుమార్ సంగెం, మహేందర్ రెడ్డి, సలీమ్, శుభాష్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు