సీఐ నైలు నాయక్ ను ఘనసన్మానం

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరు సహకరించాలని ఇచ్చోడ సిఐ నైలు నాయక్ అన్నారు.మంగళవారం రోజున మర్యదపూర్వకంగా కలిసి సన్మానించి భగవద్గీతను బహూకరించిన నేరడిగొండ మండల విశ్వ హిందు పరిషత్ భజరంగ్ దళ్ హిందూ వాహిని బిజెపి నాయకులు. సన్మానించిన వారిలో పొల్కం గోవర్ధన్ చొక్కపల్లి రాములు సాబ్లే సంతోష్ సింగ్ సోలంకి సాయి కిరణ్ పెరుమండ్ల సురేష్, రాథోడ్ రాజశేఖర్ సోలంకి ప్రశాంత్ బాక్రే శంకర్ తదతరులు ఉన్నారు.