ఎల్ఓసి మంఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే.

బాధితురాలిని పరమర్శిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, ఆగస్టు5, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థిని బూరం స్వాతి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలై ప్రాణాపాయ స్థితిలో నిమ్స్ లో చికిత్స పొందుతుండటంతో స్థానిక ప్రజాప్రతినిధుల హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం రూ. నాలుగు లక్షల ఎల్వీఓసి మంజూరు చేసి ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించారు. సంబంధిత డాక్టర్ ను సంప్రదించి మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. ఆయన వెంట టీఆరెస్ నాయకుడు సింగతి శ్రీనివాస్ ఉన్నారు.