పెద్ద అంబర్ పేట లోని గోదాంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు సమర్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు

 

గౌరవ సీఎం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మ వారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు, వారి కుటుంబ సభ్యులు