వార్తలు

మహబూబ్‌నగర్‌లో మద్యం దుకాణాల రగడ

జీవనోపాధిపై దెబ్బకొడితే ఊరుకోం : సర్కార్‌ను హెచ్చరించిన గౌడ గౌడ సంఘం ఆందోళనతో గోడౌన్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత మహబూబ్ నగర్ బ్యూరో సెప్టెంబర్ 10(జనం సాక్షి) …

ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ నివారణ

మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి చర్లకోల శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతి వేడుకలు జడ్చర్లలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభం జడ్చర్ల, సెప్టెంబర్ 9 (జనంసాక్షి): …

సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ సీరియస్.. ప్రిన్సిపాల్ సస్పెన్షన్

సంగారెడ్డి, ఆగస్టు 31 (జనంసాక్షి) : మునిపల్లి మండలం బుదేరాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి. శైలజను సస్పెండ్ చేస్తూ జిల్లా …

తల్లి కిడ్నీ దానం చేసినా దక్కని ప్రాణం.. యువకుడి మృతి

కల్హేర్ ఆగస్టు 31(జనం సాక్షి ) సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన ఈర్ల సాయిలు అనే యువకుడు కిడ్నీ సంబంధిత …

ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

కోదాడ (జనంసాక్షి) : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్ నుంచి ఏలూరు …

అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలు స్వాధీనం

పోలీస్ అదుపులో నిందితుడు. పెద్దపల్లి ఆగస్ట్ 25(జనం సాక్షి): అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలను టాస్క్‌ఫోర్స్, పెద్దపల్లి రూరల్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. …

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

హైదరాబాద్ (జనంసాక్షి) : ఎ ఐ. కె. ఎస్. ఉపాధ్యక్షులు, సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. …

భక్తుల కల్పవల్లి.. శ్రీ బంగారు మైసమ్మ తల్లి

ఆగస్టు 30న బోనాల పండుగ మహోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవాలయ అభివృద్ధి కమిటీ పిలుపు జడ్చర్ల, ఆగస్టు 23 (జనంసాక్షి): నమ్మి కొలిచిన భక్తుల …

కూలి పనికి వెళ్లగా చేనులో పేలిన బాంబు

– మహిళ కూలీకి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):  జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెపల్లి గ్రామంలో శనివారం బాంబు …

మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణం

సిరికొండ, ఆగస్టు 20, (జనం సాక్షి ): సిరికొండ మండలం చిన్న వాల్గొట్ గ్రామంలో మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే …