వార్తలు

జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన

గద్వాల (జనంసాక్షి): అక్రమంగా అన్యాయంగా జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై కేసు నమోదు చేయడానికి నిరసిస్తూ శుక్రవారం టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో …

జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి

మంచిర్యాల ప్రతినిధి, జూన్ 6 (జనంసాక్షి) : జోగులంబా జిల్లా రాజోలు మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడి 12 గ్రామాల …

కాళేశ్వరం విచారణ వేగవంతం: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటల హాజరు

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. జస్టిస్ పీసీ …

కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి …

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క శర్మ, కమల్ హాసన్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పందించారు. ఆర్సీబీ యాజమాన్యం చేసిన ప్రకటనను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు …

మొక్కలు పెంచకుంటే జరిగేది ఇదే!: మంత్రి పొన్నం

ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడంపై నిర్లక్ష్యం వహిస్తే, భవిష్యత్ తరాల వారు స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్ మాస్కులు ధరించి తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర …

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలాన్ని గుర్తుకు తెస్తూ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతను ప్రధాన కారణంగా చూపుతూ, 19 దేశాల …

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందన

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల …

విజయోత్సవంలో విషాదం

` ఆర్‌సిబి విజయోత్సవ సభలో అపశృతి ` చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ` ఘటనలో 11 మంది మృతి….50మందికి గాయాలు ` భారీగా తరలివచ్చిన అభిమానులతో …

రాజ‌కీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు.. కాళేశ్వరం విచారణపై ఎమ్మెల్సీ క‌విత ఆగ్రహం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐపీ)పై జరుగుతున్న విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మార్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత …

తాజావార్తలు