వార్తలు

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..

` కర్ణాటక కీలక నిర్ణయం బెంగుళూరు(జనంసాక్షి):మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర …

భారత్‌- యూకే సంబంధాల్లో కొత్తశక్తి

– స్టార్మర్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్‌-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర …

సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్‌ రచయితకు నోబెల్‌

` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్‌ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతిని స్వీడిష్‌ అకాడమీకి …

42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

` వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కొట్టివేత ` హైకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా విచారించలేం సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. …

సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం 

` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం ` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు …

మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్‌

` ఇ.బ్రుంకో, ఫ్రెడ్‌రామ్స్‌డెల్‌, షిమోన్‌ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం న్యూఢల్లీి(జనంసాక్షి) :2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. మేరీ ఈ. …

బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా

` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్‌ 6, 11 తేదీల్లో పోలింగ్‌ ` నవంబర్‌ 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్‌ …

మరో గాడ్సే..

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌పై దాడికి యత్నం ` వాదనలు వింటున్న బీఆర్‌ గవాయ్‌పై బూటు విసిరేందుకు ఓ న్యాయవాది యత్నం ` వెంటనే అప్రమత్తమై అడ్డుకున్న …

కొండచరియలు విరిగిపడి..

` 14 మంది దుర్మరణం.. ` శిథిలాల కింద మరికొందరు ` పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో విషాదం డార్జిలింగ్‌(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 …

ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్‌ ఫొటోలు

– ఎన్నికల సంఘం ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):బిహార్‌లో నవంబర్‌ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. …