వార్తలు

అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలు స్వాధీనం

పోలీస్ అదుపులో నిందితుడు. పెద్దపల్లి ఆగస్ట్ 25(జనం సాక్షి): అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలను టాస్క్‌ఫోర్స్, పెద్దపల్లి రూరల్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. …

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

హైదరాబాద్ (జనంసాక్షి) : ఎ ఐ. కె. ఎస్. ఉపాధ్యక్షులు, సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. …

భక్తుల కల్పవల్లి.. శ్రీ బంగారు మైసమ్మ తల్లి

ఆగస్టు 30న బోనాల పండుగ మహోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవాలయ అభివృద్ధి కమిటీ పిలుపు జడ్చర్ల, ఆగస్టు 23 (జనంసాక్షి): నమ్మి కొలిచిన భక్తుల …

కూలి పనికి వెళ్లగా చేనులో పేలిన బాంబు

– మహిళ కూలీకి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):  జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెపల్లి గ్రామంలో శనివారం బాంబు …

మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణం

సిరికొండ, ఆగస్టు 20, (జనం సాక్షి ): సిరికొండ మండలం చిన్న వాల్గొట్ గ్రామంలో మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే …

హబ్సిగూడలో అర్ధరాత్రి లారీ బీభత్సం

బ్రేకులు ఫెయిల్‌.. సీఎస్‌ఐఆర్‌ గోడను ఢీకొట్టిన లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. తప్పిన పెను ప్రమాదం ఉప్పల్‌/హబ్సిగూడ, ఆగస్టు 20 (జనం సాక్షి): హబ్సిగూడలో అర్ధరాత్రి భారీ …

పాము కాటుతో మహిళ మృతి

ఆకునూరులో విషాదం చేర్యాల ఆగస్టు 14 (జనంసాక్షి) : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో చోటుచేసుకుంది. …

మోటార్ బాగుచేయడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..

– విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకులు మృతి.. – జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. మల్హర్, (జనంసాక్షి): పొలంలో పంట కోసం.. ఉదయాన్నే ఇంటి నుంచి …

జడ్చర్ల, కావేరమ్మపేటలలో జోరుగా సంతకాల సేకరణ

జడ్చర్ల, ఆగస్టు 11 (జనంసాక్షి): కావేరమ్మపేట మున్సిపల్ వార్డు భవనంలో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం …

బైక్‌–ఎక్స్‌ఎల్‌ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సిరికొండ, ఆగస్టు 9 (జనం సాక్షి): సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో ఆదివారం బైక్‌, ఎక్స్‌ఎల్‌ వాహనం ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. …