హైదరాబాద్

యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

హైదరాబాద్ (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2024 తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ …

ఎర్త్ డే – స్టూడెంట్, యూత్ ఇన్ యాక్ష‌న్ పోస్ట‌ర్‌ విడుదల

హైదరాబాద్ (జనంసాక్షి): ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క పౌరుడి బాధ్య‌త అని రాష్ట్ర పర్యావ‌ర‌ణ‌, అట‌వీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. మంగ‌ళ‌వారం …

తెలంగాణలో గద్దర్ పుట్టడం మన అదృష్టం : డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ (జనంసాక్షి): గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరపాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని డిప్యూటీ …

నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఉరితో మరణించిన పావురం

నాగర్ కర్నూల్ (జనంసాక్షి): నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లోని రెండో అంతస్తు కార్యాలయ సమావేశ మందిరం గ్రిల్ కు పావురం గొంతుకు చుట్టుకున్న ప్లాస్టిక్ తాడు గ్రిల్లుకు …

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ తేదీ ఖరారైంది. ఈ వేడుకను జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లోని …

తెలంగాణ ఇంట‌ర్ ఫలితాలు విడుద‌ల‌: ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ (జనంసాక్షి): ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌ల అయ్యాయి. నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్‌లో …

అకాల వర్షాలకు నీట మునిగిన వరి పంట-అయోమయంలో అన్నదాత

పెనుబల్లి, (జనం సాక్షి ): సరిగ్గా పంట చేతికి వచ్చిన సమయానికి ప్రకృతి పగప్పటి తుపాను రూపంలో గాలి వానతో కోతకు వచ్చిన పంట నీటి పాలు …

ఆత్మీయంగా ఎరాజ్ పల్లి 7వ తరగతి విద్యార్థుల సమ్మేళనం

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం ఎరాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 7వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థులు సోమవారం వారి క్లాస్ మెంట్ …

దీర్ఘకాలిక భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి భూ భారతి: కలెక్టర్ ప్రదీక్ జైన్

మోమిన్ పేట (జనం సాక్షి): దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం …

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

రోమ‌న్(జనంసాక్షి): కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ప్రాన్సిస్ ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ …

తాజావార్తలు