చంద్రబాబును కలిసిన ఆర్‌.క్రిష్ణయ్య

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆర్‌ క్రిష్ణయ్య కలిశాడు. బీసీ సమస్యలపై ఈ నెల 26న నిర్వహిస్తున్న మహాధర్నాకు రావాలని వినతి.