ప్రారంభమైన ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌

మహబూబ్‌నగర్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్‌ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్‌కు పిలిచారు.