కాళేశ్వరంలో నాబార్డ్‌ ఛైర్మన్‌ పూజలు

జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :   జిల్లాలోని దక్షిణ కాశీగా పేరు గడిరచిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల ప్రత్యేక పూజలు చేశారు. అతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, జీఆర్‌ చింతల గురువారం మేడిగడ్డ బ్యారేజ్‌లను సందర్శించనున్నారు.