వరంగల్

రైతుల ఇబ్బందులు తొలగించేందుకు భూభారతి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతుల ఇబ్బందులను తొలగించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా …

వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా …

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో గల మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ …

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్యే జీఎస్సార్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …

విధులు ముంగించుకొని : అనంత లోకాలకు

పిట్లం,(జనంసాక్షి): పిట్లం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బుచ్చయ్య గురువారం రాత్రి విధులు ముంగించుకొని,పిట్లం నుండి తన స్వగ్రామంకు బయలుదేరి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో సిద్దాపూర్ …

అధైర్య పడొద్దు ఆదుకుంటాం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల, (జనంసాక్షి): అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. …

యువకులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బోధన్, (జనంసాక్షి ) : యువకులు విద్యార్థులతో పాటు క్రీడలలో రాణించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో ప్రీమియర్ …

కల్దుర్కి అంగన్వాడి కేంద్రంలో అన్యువల్ డే వేడుకలు

బోధన్,  ( జనంసాక్షి ) : బోధన్ మండలం కల్దుర్కి అంగన్వాడి కేంద్రంలో బుధవారం అంగన్వాడి టీచర్ వత్సల ఆధ్వర్యంలో అన్యువల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. …

షకీల్ ను పరామర్శించిన కేటీఆర్

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్, ఆయన సతీమణి ఆయేషా ఫాతీమాను బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. షకీల్ తల్లి …

భూపాలపల్లి స్మార్ట్ పాయింట్ పై కేసు నమోదు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ శివారులో గల రిలయన్స్ కంపెనీకి చెందిన స్మార్ట్ పాయింట్ పై వరంగల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార …

తాజావార్తలు