వరంగల్

మానిక్యాపూర్‌లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు

భీమదేవరపల్లి:ఆగస్టు 01(జనం సాక్షి)వర్షాకాలం సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని వంగర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రూబీనా అన్నారు.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మానిక్యాపూర్ గ్రామంలో …

కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకుడి వేతన సమస్య పరిష్కారం

                భీమదేవరపల్లి, ఆగస్టు 30 (సాక్షి)హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర …

ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్‌కు సన్మానం

                భీమదేవరపల్లి:ఆగస్టు26(జనం సాక్షి)మాదిగ సామాజిక వర్గానికి చెందిన కోమటిపల్లి గ్రామవాసి నమిండ్ల శంకర్ ఏసీపీగా పదోన్నతి పొందిన …

ములుగు జిల్లాలో కుండపోత

` బొగత జలపాతం వద్ద ముంచెతుతున్న వరద ` రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ములుగు,హైదరాబాద్‌(జనంసాక్షి):ములుగు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో.. బొగత జలపాతం కనువిందు చేస్తోంది. …

విద్యుత్ భద్రతపై అవగాహన సదస్సు… ఏఈ పాండు

నర్సింహులపేట, జూన్ 21 (జనం సాక్షి):నరసింహుల పేట మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంగళి తండాలో ఈరోజు ఫీల్డ్ వాక్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. విద్యుత్ …

దేశంలో మోడీ పాలన ఆదర్శనీయం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేశంలో నరేంద్ర మోడీ పాలన ఆదర్శనీయంగా కొనసాగుతుందని, గత 11 ఏళ్లుగా భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తుందని, రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి …

రైతుల ఇబ్బందులు తొలగించేందుకు భూభారతి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతుల ఇబ్బందులను తొలగించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా …

వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా …

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో గల మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ …

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్యే జీఎస్సార్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …