వరంగల్

కాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట మహిళల నిరాసన!

        రాయికల్ సెప్టెంబర్ 17(జనం సాక్షి )! ఓవైపు15 రోజులుగా నల్లా నీరు రావడం లేదు. బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు! వర్షాలు …

తండ్రి అంత్యక్రియలకు వచ్చి కొడుకు మృతి

            పిట్లం సెప్టెంబర్ 10(జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వడ్డే ప్రకాష్ వయస్సు 36 గారికి గత …

రోడ్డుకేక్కిన నాయక్ పోడు కులస్తులు

      నిజాంసాగర్ సెప్టెంబర్ 10 (జనం సాక్షి)మహ్మద్ నగర్ మండలంలోని నాయక్ పోడు కులస్థులు రోడ్డికెక్కరు. తమకు స్థానిక తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు …

కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ

        పిట్లం సెప్టెంబర్ 07 (జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినట్లు రేషన్ …

మానిక్యాపూర్‌లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు

భీమదేవరపల్లి:ఆగస్టు 01(జనం సాక్షి)వర్షాకాలం సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని వంగర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రూబీనా అన్నారు.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మానిక్యాపూర్ గ్రామంలో …

కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకుడి వేతన సమస్య పరిష్కారం

                భీమదేవరపల్లి, ఆగస్టు 30 (సాక్షి)హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర …

ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్‌కు సన్మానం

                భీమదేవరపల్లి:ఆగస్టు26(జనం సాక్షి)మాదిగ సామాజిక వర్గానికి చెందిన కోమటిపల్లి గ్రామవాసి నమిండ్ల శంకర్ ఏసీపీగా పదోన్నతి పొందిన …

ములుగు జిల్లాలో కుండపోత

` బొగత జలపాతం వద్ద ముంచెతుతున్న వరద ` రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ములుగు,హైదరాబాద్‌(జనంసాక్షి):ములుగు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో.. బొగత జలపాతం కనువిందు చేస్తోంది. …

విద్యుత్ భద్రతపై అవగాహన సదస్సు… ఏఈ పాండు

నర్సింహులపేట, జూన్ 21 (జనం సాక్షి):నరసింహుల పేట మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంగళి తండాలో ఈరోజు ఫీల్డ్ వాక్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. విద్యుత్ …

దేశంలో మోడీ పాలన ఆదర్శనీయం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేశంలో నరేంద్ర మోడీ పాలన ఆదర్శనీయంగా కొనసాగుతుందని, గత 11 ఏళ్లుగా భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తుందని, రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి …