వరంగల్

జడ్చర్లలో ఘనంగా గణనాథుల ప్రతిష్ఠాపన

జడ్చర్ల, సెప్టెంబర్ 15 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వాడవాడలా వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం వివిధ మండపాల్లో గణనాథులను ప్రతిష్ఠించారు. భక్తులు ప్రత్యేక …

ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ నివారణ

మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి చర్లకోల శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతి వేడుకలు జడ్చర్లలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభం జడ్చర్ల, సెప్టెంబర్ 9 (జనంసాక్షి): …

లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

* రోగులకు ప్రత్యేక వైద్య సేవలందించిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ప్రశాంతి * రూ. 100 కే నెలకు సరిపడా షుగర్, బీపీ మందుల పంపిణీ …

తల్లి కిడ్నీ దానం చేసినా దక్కని ప్రాణం.. యువకుడి మృతి

కల్హేర్ ఆగస్టు 31(జనం సాక్షి ) సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన ఈర్ల సాయిలు అనే యువకుడు కిడ్నీ సంబంధిత …

అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలు స్వాధీనం

పోలీస్ అదుపులో నిందితుడు. పెద్దపల్లి ఆగస్ట్ 25(జనం సాక్షి): అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలను టాస్క్‌ఫోర్స్, పెద్దపల్లి రూరల్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. …

​గీతకార్మికుల పెన్షన్లకు తిరకాసులు..!

– ఏజెన్సీ చట్టాలతో గీత కార్మికులకు హరిగోసలు… – ఎంపీడీవోకు దరఖాస్తు ఫారాలను అందజేసిన గీత కార్మికులు… మంగపేట, ఆగస్టు 24(జనంసాక్షి) మంగపేట ​మండలంలో అన్ని వర్గాలకూ …

భక్తుల కల్పవల్లి.. శ్రీ బంగారు మైసమ్మ తల్లి

ఆగస్టు 30న బోనాల పండుగ మహోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవాలయ అభివృద్ధి కమిటీ పిలుపు జడ్చర్ల, ఆగస్టు 23 (జనంసాక్షి): నమ్మి కొలిచిన భక్తుల …

మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణం

సిరికొండ, ఆగస్టు 20, (జనం సాక్షి ): సిరికొండ మండలం చిన్న వాల్గొట్ గ్రామంలో మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే …

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

వెల్దండ ఆగస్టు 20 ( జనంసాక్షి ) : ఆధునిక నవభారత పితామహుడు రాజీవ్ గాంధీ అని మండల పార్టీ అధ్యక్షుడు హరి కిషన్ నాయక్ అన్నారు.వెల్దండ …

హబ్సిగూడలో అర్ధరాత్రి లారీ బీభత్సం

బ్రేకులు ఫెయిల్‌.. సీఎస్‌ఐఆర్‌ గోడను ఢీకొట్టిన లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. తప్పిన పెను ప్రమాదం ఉప్పల్‌/హబ్సిగూడ, ఆగస్టు 20 (జనం సాక్షి): హబ్సిగూడలో అర్ధరాత్రి భారీ …