Main

నిరుపయోగంగా ఆర్.అండ్.బి అతిధి గృహం

శిథిలావస్థకు చేరుకుంటున్న చారిత్రక కట్టడం ఒకప్పుడు సందడి.. నేడు వెలవెల కబ్జాకు గురయ్యే ప్రమాదం ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి జడ్చర్ల, జూన్ 25 (జనంసాక్షి): ఒకప్పుడు ఉన్నతాధికారులు, …

యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఫెర్టిలైజర్ వ్యాపారులు

అధికారుల పర్యవేక్షణ లోపంతోనే అక్రమాలు.. వెంటనే చర్యలు తీసుకోవాలి… లేదంటే భారీ ఎత్తున నిరసనలు తప్పదు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ హెచ్చరిక ప్రస్తుత …

నూతన ఎంపీడీవో రఫీ అహ్మద్‌కు ఉప సర్పంచ్‌ల ఫోరం ఘన సన్మానం

మండల అభివృద్ధి, గ్రామాల సమస్యల పరిష్కారంపై చర్చ సిరికొండ జూన్ 24 (జనం సాక్షి): సిరికొండ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో రఫీ అహ్మద్‌ను సిరికొండ …

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ యువనేత సురేష్ నాయక్..

మహబూబాబాద్ ప్రతినిధి/చిన్న గూడూరు,జూన్ 24 (జనం సాక్షి): చిన్నగూడూరు మండలం మేగ్యాతండా గ్రామానికి చెందిన బాదావత్ రాములు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ …

కుబీర్ మండలం నుంచి పండిత్ జాదవ్‌కు కీలక పదవి

– నిర్మల్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నియామకం కుబీర్, జూన్ 24, (జనంసాక్షి): కుబీర్ మండలం ఫకీర్ నాయక్ తండాకు చెందిన గిరిజన నాయకుడు …

రేపు హైదరాబాద్‌లో ఉప సర్పంచ్‌ల మహాసభ – హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి: అయినాల శ్రీకాంత్

సిరికొండ జూన్ 24 (జనం సాక్షి): ఉప సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25వ తేదీ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు …

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఇందల్వాయి మండల్ నూతన కాంగ్రెస్ ప్రెసిడెంట్ చింతల కిషన్

నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే కలిసిన చింతల కిషన్( జనం సాక్షి) నిజాంబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని నూతనంగా ఎన్నికైన ఇందల్వాయి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా …

యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లు

బస్తాలకు లింకులు అంటగడుతున్నారు నిమ్మకు నీరెత్తినట్టుగాఎవరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు బజార్హత్నూర్/ఇచ్చోడ జూన్ 23( జనం సాక్షి):- మండల కేంద్రంలోని విత్తనం మరియు ఎరువుల డీలర్లు కలిసి …

ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మహేందర్ ఏకగ్రీవం

మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా చిలువేరు మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జిల్లా కార్యదర్శిగా నాగపురి కిషన్ గౌడ్ ఎన్నిక జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 23: మండల …

నిమిషాల్లోనే కనుమరుగవుతున్న టీటీడీ టికెట్లు

ప్రశ్నార్థకమవుతున్న ఆన్‌లైన్ బుకింగ్ విధానం ముందస్తు రిమైండర్ పేరుతో నిరీక్షణ జడ్చర్ల, జూన్ 24 (జనంసాక్షి): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి స్పెషల్ ఎంట్రీ దర్శనం …

తాజావార్తలు