సీఎంతో అనిల్ అంబానీ స‌మావేశం

హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ స‌మావేశ‌మ‌య్యారు .
ఇరువురు దాదాపు 20 నిమిషాలపాటు చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో తమ పెట్టుబడుల ప్రతిపాదనను అనిల్ అంబానీ సీఎం ముందు ఉంచినట్టు సమాచారం. కాగా ఈ సమావేశంలో ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, సీఎంవో ప్రధాన కార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు.