అచ్చంపేటలో మెగాఉచిత వైద్య శిభిరం

అచ్చంపేట : మహబూబ్‌నగర్‌లో జిల్లా అచ్చంపేటలో శనివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మెగా ఉచిత వైద్య శిభిరం నిర్వహించనున్నారు. దీనిని జిల్లా కలెక్టరు గిరిరాజ్‌ శంకర్‌ ప్రారంభిస్తారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు అన్ని రకాల వ్యాదులకు సంబందించి పరీక్షలు చేయనున్నారు.