ఉపాధాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

మందకల్‌ :మందకల్‌ మండలం మద్దలబండ ప్రాథమికోన్నత పాఠశాలలో 340మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులున్నందున ఉపాధ్యాయులు కానాలని కోరుతూ మందకల్‌ బస్టాండ్‌లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు గంటసేపు ధర్నా రాస్తారొకో చేశారు ఎంఈఓ నక్సన్న వచ్చి హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు .