ఎన్‌ఎన్‌ఎన్‌ ఫ్యాక్టరీ ఎదుట అందోళన

ఇటిక్యాల : మండల పరిధిలోని ఎన్‌ఎన్‌ఎన్‌ మొక్కజోన్నఫ్యాక్టరీ ఎదుట జింకలపల్లి షెక్‌పల్లి, కోండేరు, కూటన్‌దోడ్డి గ్రామాల ప్రజలు అందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే వాయు, జల కాలుష్యం తగ్గించాలని అయా గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.