ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌ : స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య అధికారులు దాడులు సంక్షేమ మౌలిక సదుపాయాల కల్వనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు గద్వాల డివిజన్‌ పరిధిలో పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావావేవీల విషయంలో ఒక కాంట్రాక్టరు నుంచి రూ.75వేలు లంచం తీసుకుంటూ వర్క్‌ ఇస్‌ స్పెక్టరు చంద్రశేఖర్‌ రావు పట్టుబడ్డారు ఈమేరకు ఆయన నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు రికార్డులు తనిఖీ చేస్తున్నారు