*పార్టీ ఆదేశాను సారం ఎమ్మెల్యే పద్మావతి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపుమేరకు పాదయాత్ర*

చిలుకూరు, ఆగస్టు 13 (జనం సాక్షి)
 ఈరోజు ఎంపీ కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఆదేశాల మేరకు
ఆజాధీ కా గౌరవ్ పాదయాత్రను చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ గుడి నుండి రథ శాలసెంటర్ వరకు  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాదయాత్ర చేశారు. ఇట్టి కార్యక్రమంలో
మండల పార్టీ అధ్యక్షులు కీతా వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి హనుమంతరావు వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ బాలాజీ ఉపసర్పంచ్,నాగలక్ష్మి నాగరాజు, మాజీ ఉపసర్పంచ్ మాతంగి నాగేశ్వరరావు, మట్టే సైదయ్య ,విజయ్ భాస్కర్, ఆనందరావు ,కొండ ప్రభాకర్  రాయబారపు వెంకటేశ్వర్లు బెజవాడ లక్ష్మీనారాయణ, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.