19న విద్యాశాఖ ఉన్నతాధికారులు రాక

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ప్రత్యేక విద్యప్యారేజీ అమలుకు ప్రణాళిక రూపొందించడానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈనెల 19న జిల్లాకు రానున్నారు  ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఇంద్రజీత్‌పాల్‌ ,ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌తివారీ ఎస్పీడి ఉషారాణి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి గోపాల్‌ తదితరులు విద్యావేత్తలు ఎన్జీవోలతో సమావేశమవుతారు మల్దకల్‌ గట్టు ధరూర్‌ అయిజ మండలాల్లో విద్యాభివృద్దికి కలెక్టర్‌ రూపొందించిన ప్రణాళికపై చర్చిస్తారు.