Main

నిజామాబాద్‌ జిల్లాలో కలకలం

నిజామాబాద్‌: జిల్లాకు చెందిన సీఐ విచారణకు సహకరించకుండా పరారయ్యాడు. దీంతో జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డిపై చీటింగ్‌ కేసులో విచారణ కోసం …

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షునిగా మాడ్యురో ప్రమాణం

కారకన్‌ : వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ …

‘ఎన్‌సీసీ’ ప్రమాణ స్వీకారం

ప్రగతిభవన్‌:తెలంగాణ ఎన్‌సీసీ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌  నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంను స్థానిక టీఎన్‌జీఓన్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.స్వీకారనికి ముఖ్య అతిధిగా టీఎన్‌జీఓన్‌ జిల్లా అధ్యక్షుడు గైని …

విత్తనాల పంపీణీ ప్రారంభం

బోధన్‌ పట్టణం: బోధన్‌ మండలంలోని రైతులకు రాయితీ సోయా విత్తనాల పంపీణీ కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గంగాశంకర్‌ ప్రారంభించారు. మండలంలోని 21వేల ఎకరాల్లో సోయా సాగు …

రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్‌

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో లోపాల వల్ల పంటలు ఎండిపోకుండా చూసి బాధ్యత విద్యుత్‌ అధికారులదేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి. …

రైతుల సమస్యలు తీర్చడానికే రైతు చైతన్యయాత్ర – నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డి. వరప్రసాద్‌

రైతుల కోసమే నిర్ధేశించిన రైతు చైతన్య యాత్రలలో పెద్ద సంఖ్యలో హాజరై అధికారులు చెప్పే విషయాలను అవగాహన చేసుకోవాలని, తద్వారా వ్యవసాయ పరంగా మార్పులకు శ్రీకారం చుట్టాలని …

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు అలూర్‌ …