PM manmohan
ముందు మీరు భయపడొద్దని వాళ్లంటున్నారు సార్! ధైర్యంగా ఉగ్రవాదులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేయమని చెప్తున్నారు !
ముందు మీరు భయపడొద్దని వాళ్లంటున్నారు సార్! ధైర్యంగా ఉగ్రవాదులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేయమని చెప్తున్నారు !
సార్ .. ఐదు సంవత్సరాల క్రితం పరిహారానికే ఇంకా దిక్కులేదు.. ఎందుకైనా మంచిది దిల్సుఖ్నగర్ బాధితులకు పది సంవత్సరాల తర్వాత పరిహారం చెల్లిస్తామని ముందే ప్రకటిద్దామా ?
అఫ్జల్గురు ఉరి సమాచారం దగ్గరే ఉన్న కాశ్మీర్కు చేరడానికి ఆరు రోజులు పట్టింది.. ఏ.పి.కి పంపిన సమాచారం ఇంకా చేరిందంటారా సార్ !
అదే లేమ్మా ! స్వాహా పుచ్చుకోవడం తప్పా !
ఇది ఏమి చిత్రమో సార్..! ప్యూర్ ఫ్యూయల్ పోస్తే నడవడం లేదు. కల్తీ ఇంధనం అయితేనే నడుస్తుంది.