గ్యాలేరీ
తొలి టీ20 మ్యాచ్కు బౌల్ట్ దూరం!
కైస్ట్ర్ చర్చ్,నవంబర్13(జనంసాక్షి): స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్కు న్యూజిలాండ్ స్పీడ్స్టర్ ట్రెంట్ బౌల్ట్ దూరంకానున్నాడు. నవంబర్ 27 నుంచి ఆతిథ్య కివీస్, విండీస్ మధ్య టీ20 సిరీస్ ఆరంభంకానుంది. ఐపీఎల్లో ఆడిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, లాకీ ఫర్గుసన్, మిచెల్ సాంట్నర్, జివ్మిూ నీషమ్, టిమ్ సీఫర్ట్, బౌల్ట్ స్వదేశానికి తిరిగి వచ్చారు. … వివరాలు
ఆ ఆరుగురు బ్యాట్స్మెన్ ది బెస్ట్: ఆకాశ్ చోప్రా
న్యూఢిల్లీ,నవంబర్13(జనంసాక్షి): ఐపీఎల్ 2020 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో బెస్ట్ ఎలెవన్ టీమ్ ఎంపిక చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. తాజాగా ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 6 బ్యాట్స్మెన్ను ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. … వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన ఆ 3 తప్పులు
అందు వల్లే ఐపీఎల్ 2020 ఫైనల్స్లో ఓడిపోయారు..!! న్యూఢిల్లీ,నవంబర్13(జనంసాక్షి): ఎంతో ఉత్కంఠతో జరిగిన ఐపిఎల్ 2020 ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో … వివరాలు
ప్లే ఆఫ్స్ చేరకపోవడం ఇదే తొలిసారి
హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): ఏటా ఘనంగా నిర్వహించే టీ20 మెగా క్రికెట్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇలా ప్లేఆఫ్స్కు చేరకపోవడం ఇదే తొలిసారి. 2016, 2017 సీజన్లు మినహాయిస్తే.. మిగతా పది సీజన్లలోనూ చెన్నై అదరగొట్టింది. ప్రతిసారి ప్లేఆఫ్స్, సెవిూస్ లేదా ఫైనల్స్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది. మరీ ముఖ్యంగా 2010, 2011, 2018 సీజన్లలో … వివరాలు
టీ20 ప్రపంచకప్కు కౌంట్డౌన్ షురూ
దుబాయ్,నవంబర్13(జనంసాక్షి): భారత్లో వచ్చే ఏడాది నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కౌంట్డౌన్ ఆరంభించింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ ట్రోఫీని గురువారం దుబాయ్లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు. 2021 సెప్టెంబరున్ఖవంబరుల్లో … వివరాలు
మహానటి నుండి తొలగించిన సీన్స్
(జనం సాక్షి):లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. మే 9న విడుదలైన ఈ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ మనసులు గెలుచుకుంది . తెలుగు, తమిళ భాషలలో విడుదలైన ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మూవీ … వివరాలు
గుర్తుండిపోయే విజయం :మన అమ్మాయిలే.. ‘ఛాంపియన్స్’
సింగపూర్: భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు. లీగ్దశలో చివరి మ్యాచ్లో చైనా చేతిలో భంగపాటుకు ప్రతీకారం తీర్చుకొన్నారు. ప్రతి నిమిషం ఉత్కంఠ వూపేసిన మ్యాచ్లో ఒత్తిడి చిత్తుచేస్తున్నా ఆఖరి 20 సెకన్లలో గోల్ చేసి ‘ఆసియా మహిళా ఛాంపియన్స్ ట్రోఫీ’ని దేశానికి అందించారు. దాయాది పాకిస్థాన్పై గెలిచి పురుషులు దీపావళి కానుకగా రెండోసారి ఆసియా ఛాంపియన్స్ … వివరాలు
ట్బర్గ్ బ్యాడ్మింటన్ ఓపెన్ సెమీస్లో సౌరభ్, సమీర్
సార్బ్రూకెన్ (జర్మనీ): భారత బ్యాడ్మింటన్లో వర్మ బ్రదర్స్గా ఖ్యాతికెక్కిన సౌరభ్ వర్మ, సమీర్ వర్మ బిట్బర్గ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో జోరుమీదున్నారు. సహచర షట్లర్లంతా ఆరంభంలోనే వెనుదిరుగగా, ఈ బ్రదర్స్ మాత్రం తమదైన ప్రదర్శనతో అదరగొడుతూ పురుషుల సింగిల్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లారు. ఈ సోదరులు సెమీస్లో తమ ప్రత్యర్థులను ఓడిస్తే టైటిల్కోసం ఫైనల్లో … వివరాలు
‘ద్వి’రాట్
ఇంటర్నెట్డెస్క్: సోషల్మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్లో ఉండే ఆటగాడు విరాట్ కోహ్లి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్తో పాటు పలు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా తాను మరిచిపోలేని సంఘటన ఇదే నంటూ ఓ ఫొటోతో పాటు ట్వీట్ పెట్టాడు కోహ్లి. విరాట్ కెప్టెన్సీలో భారత్ టెస్టు క్రికెట్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు … వివరాలు
ఫెడరర్తో కోహ్లి
సిడ్నీ: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన అభిమాన టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్ను సోమవారం కలుసుకున్నాడు. ఈసందర్భంగా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఫెడరర్ను కలిసిన ఈ రోజును నేనెప్పటికీ మరిచిపోలేను. కోర్టు బయటా.. లోపల ఆయన చాలా గొప్పవాడు. తను ఎప్పటికీ దిగ్గజమే’ అని ఈ స్విస్ స్టార్తో … వివరాలు