అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

కరీంనగర్‌: సుల్తానాబాద్‌ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మూడు లీరీలా చౌకధరల బియ్యాన్ని ఈ రోజు అధికారులు పట్టుకున్నారు.