బీజేపీ రాస్తారోకో

కరీంనగర్‌: తెలంగాణ కోసం ఢిల్లీలో చేపట్టిన దీక్షా శిబిరంలో పాల్గొన్న పెద్దపల్లి కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు దాడి చేయాటాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో రాస్తారోకో నిర్వహించారు