అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు

కోస్గి: అంబేద్కర్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టిన రోజే ఆయనకు ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్‌ అన్నారు. ఆదివారం కోస్గిలో అంబేద్కర్‌ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, రక్షణ గురించి ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడంటూ కొనియాడారు.